గంగాధర్ వడ్లమన్నాటి రాసిన ఈ కథ 'ఒకరికి చేసిన మంచి ఎక్కడికీ పోదు, మరో రూపంలో తిరిగొస్తుంది' అని చెప్తుంది. Read more
డాబా పైన పిట్టగోడ మీద కూర్చుంటే ఎన్ని జ్ఞాపకాలో, ఎన్ని కథలో... అంటూ చిన్ననాటి నేస్తాలను, ఊసులను గుర్తు చేసుకుంటున్నారు కవయిత్రి ఈ కవితలో. Read more
చ్చటి కొండల నడుమ పెద్ద అందమైన సరస్సు. దానికి వో హార్ట్ ఆకారాన్నిస్తూ కొంత భూభాగం సన్నని దారిలా మధ్యలో కొంతవరకు సరస్సులోకి వెళ్తుంది. చాలా వాటికి అది సాక్షి. చిన్న పిల్ల అయిన చిన్ని అక్కడే వె... Read more
అంబల్ల జనార్ధన్ వ్రాసిన 56 కథల సంపుటి 'మనోల్ల ముంబయి కతలు'. ఈ కథలన్నీ వివిధ పత్రికలలో ప్రచురితమైనవే. Read more
"నైలు నదీ పరివాహక ప్రాంతాన్ని చూస్తే చాలు... ఈజిప్టు గతమూ, వర్తమానం మన కళ్లముందు సాక్షాత్కరింపజేస్తుందనే చెప్పవచ్చు" అంటున్నారు నర్మద రెడ్డి తమ ‘ఈజిప్టు యాత్ర’ అనుభవాలను వివరిస్తూ. Read more
అనంత పద్మనాభరావు దూరదర్శన్, ఆకాశవాణి వంటి సంస్థలలో ఉన్నత స్థాయి పదవీ బాధ్యతలు నిర్వహించారు. తన అపారమైన అనుభవాలను "ఆకాశవాణి పరిమళాలు" శీర్షికన పాఠకులతో పంచుకుంటున్నారు. Read more
శ్రీ మురళీకృష్ణ గారికి నమస్తే. 1యమునాతటిపై2.రేపల్లియ.ఎద.పాటలరచయితశ్ శ్రీ వేటూరి సుందర రామ్మూర్తి గారికి, 3.మనసేఅందాలబృందావనం..రచయితశ్రీఆరుద్ర గారికి...4నీలమోహనారారా.రచయితశ్రీదేవులపల్లి కృష్ణశాస్త్రిగారికి5.మాసససంచరరే..శ్రీసదాశివబ్రహ్మేంద్రులవారికీనమస్కారములుచేస్తు..వారివి.రచనలోచేర్చినవిషయంరాయనందుకుచింతిస్తూ సంపాదకులకు,పాఠకులకునుమన్నించకోరుతున్నాను నారదచనకు.స్ఫూర్తిదాయకమైనవిమర్శకుధన్యవాదాలు