భార్యాభర్తలిద్దరూ ఒడిదొడుకులెన్ని వచ్చినా, ఒకరినొకరు అర్థం చేసుకొని, ఒకరికై ఒకరు బ్రతకడంలోనే జీవితానందముంటుందనీ, అదే ఆలుమగల అన్యోన్యతకు తార్కాణమనీ చెప్పే కథ చల్లా సరోజినీదేవి "వానప్రస్థాశ్రమ... Read more
"బెంగాల్లో 1975 – 90 మధ్యకాలం ఒక శూన్యమావరించింది. ఆర్ట్ సినిమాలకి కాలం చెల్లడంతో ప్రత్యామ్నాయం ఎవరూ పట్టుకోలేకపోయారు" అంటూ బెంగాలీ సినిమాలను విశ్లేషిస్తున్నారు సికిందర్. Read more
మనకు తెలియకుండాపోయిన కొన్ని విజ్ఞానరహస్యాలను, ముఖ్యంగా మన బ్రహ్మాండానికి సంబంధించినవి, వెలుగులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ వ్యాస పరంపరని అందిస్తున్నారు డా. ఎం. ప్రభావతీదేవి. [ Read more
"ప్రకృతి నుంచి మనం నేర్చుకోని విషయమే లేదు. తెరచిన పుస్తకంలా ఉంటుంది. యోగ రహస్యంలా అనిపిస్తుంది. అంతా తెలిసిపోయిందనుకునే ఒక్క విషయం కూడా ప్రకృతిలో లేదు" అంటున్నారు జియో లక్ష్మణ్ "ప్రకృతీ నీ... Read more
ఒంటరి తీరంలో ఓ మగువ అంతరంగాన్ని కవితాత్మకంగా వెల్లడిస్తున్నారు బలభద్రపాత్రుని రమణి. Read more
గోదావరి నది నేపథ్యంతో ప్రముఖ కథకులు దాట్ల దేవదానం రాజు వ్రాసిన 14 కథల సంపుటి "కథల గోదావరి". Read more
15వ శతాబ్దపు చారిత్రక నవలను నేహల పేరిట అందిస్తున్నారు సాయి బ్రహ్మానందం గొర్తి. Read more
"ఓ సస్పెన్స్ చిత్రానికి కావాల్సిన బిగువు, క్లుప్తత, ప్రేక్షకుడిని కట్టిపడేసే తత్త్వం లేవు" అంటూ "నీవెవరో" సినిమాని సమీక్షిస్తున్నారు పరేష్ ఎన్. దోషి. Read more
విశాఖ సాహితి ఆధ్వర్యంలో 23.08.2018 నాడు స్థానిక బి.వి.కె.కళాశాలలో ప్రముఖ కథకులు, సాహితీవేత్త స్వర్గీయ డా. వేదగిరి రాంబాబుగారి సంస్మరణ సభ జరిగింది. Read more
ఇది మణి కోపల్లె గారి వ్యాఖ్య: *బాగుంది కొత్త శీర్షిక. సినిమా హిట్ అయినా ఫర్ అయినా పాటలే కారణం. ఉదా మల్లీశ్వరి ఇప్పటికీ అజరామరం. నిలిచి…