"తీవెనై పూలు పూసి నీ కనుల కళ నేనైనా మోవినై నీ మాటలు వినిపించాలని ఉంది" అంటున్నారు రాజావాసిరెడ్డి మల్లీశ్వరి "అక్షరమై నీతో" కవితలో. Read more
"విద్యార్థుల్ నిజ భక్తితో ప్రణతులన్ వేవేలుగా జేయ, వారుద్యుక్తంబగు వేళలివ్వె ఛవితో నొజ్జల్ ప్రకాశింపగాన్" అంటున్నారు జిజ్ఞాసువు అనే పద్య కవితలో బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి. Read more
"నీలి నీడలు" అనే ఖండకావ్యంలో మొత్తం ఏడు ఖండికలు ఉన్నాయి. ప్రతి ఖండికలో ఆణిముత్యాల వంటి పద్యాలు ఉన్నాయి. 'చేతన' అనే కలం పేరుతో ప్రస్తుత సమాజాన్ని పట్టి పీడిస్తున్న దురాచారాలను ప్రజలకు తెలిపి,... Read more
ద్యపానము – ‘నీలి నీడలు” ఖండకావ్యంలోని రెండవ ఖండిక. భారతమాత బిడ్డలగు భాగ్యముగల్గుట పూర్వజన్మ సం స్కారమటంచు సంతసము సంస్తుతిజేయుచు ధీ విశాలురై కోరుచునుండ భూప్రజలు కూరిమినీ భరత... Read more
ప్రకృతెప్పుడూ సమ్మోహనమేననీ, మనిషికే సవాలక్ష కోరికలంటున్నారు సి.ఎస్.రాంబాబు "సమ్మోహనంగా సవాలక్ష" కవితలో. Read more
"నీలి నీడలు" అనే ఖండకావ్యంలో మొత్తం ఏడు ఖండికలు ఉన్నాయి. ప్రతి ఖండికలో ఆణిముత్యాల వంటి పద్యాలు ఉన్నాయి. 'చేతన' అనే కలం పేరుతో ప్రస్తుత సమాజాన్ని పట్టి పీడిస్తున్న దురాచారాలను ప్రజలకు తెలిపి,... Read more
సుమ సుగంధం కంలో సాహిత్యము, సమాజమూ ఈ రెండూ అవినాభావ సంబంధం కలిగి ఉంటాయి. సాహిత్యసృష్టి సమాజం ద్వారా జరుగుతుంది. సమాజం సాహిత్యం వల్ల పురోభివృద్ధి చెందుతుంది. పరిశీలిస్తే, సత్సాహిత్యంలో ఆనాటి స... Read more
ఖ్యాత కవి అఫ్సర్ నాలుగవ కవితల సంపుటి ‘ఇంటివైపు’. ‘రేగి పళ్ల వాసనలోకి’, ‘దూరాల మాటే కదా’, ‘యెటో చెదిరిన పడవై’ అన్న మూడు శీర్షికల క్రింద ఈ సంపుట... Read more
ఇది వారణాసి శ్రీనివాసు గారి స్పందన: *సార్! మొత్తానికి అందర్నీ శ్రీనివాస వారి బట్టల షాపుకి హోమ్ టూర్ చేయించి, పెళ్లి వారికి కావలసిన బట్టలు అన్నీ…