కవి, కవిత, కవిత్వమనే త్రివేణీ సంగమంలోనూ సరస్వతే అంతర్వాహిని అన్న గోదావరి శర్మ రచించిన 'అంతర్వాహిని' అనే పుస్తకాన్ని విశ్లేషిస్తున్నారు జంధ్యాల శరత్. Read more
"తెలుగు పద్యానికి తిరిగి పూర్వ వైభవం కలిగించాలన్న దృఢ సంకల్ప ఫలమిది. నిబంధనలు అనుసరిస్తూనే పలు చోట్ల స్వతఃసిద్ధ ముద్ర కనబరచడం ఈ పుస్తక విశిష్టత" అంటున్నారు జంధ్యాల శరత్ ఈ పుస్తక విశ్లేషణలో. Read more
"సుప్రసిద్ధుల చిన్ననాటి జ్ఞాపకాల సంకలనమే ఈ 'ప్రముఖుల బాల్యం'. విఖ్యాతుల బాల అనుభవాల క్రోడీకరణ ఖచ్చితంగా ఓ విలక్షణమే" అంటున్నారు జంధ్యాల శరత్ ఈ పుస్తక విశ్లేషణలో. Read more
"తనకేమైనా కాంతి రానీ, రాకపోనీ- ఈశ్వరుడే సత్యం అని చివరికి తేల్చి చెప్పడంలో, అన్నీ తనకూ కొంతవరకు తెలుసుననడంలోనూ సంచలనాల చలం అచలంగా కనిపిస్తారు" అంటున్నారు జంధ్యాల శరత్ ఈ పుస్తక విశ్లేషణలో. Read more
ఇది శ్రీమతి పెబ్బిలి హైమవతి గారి వ్యాఖ్య: *వందే గురు పరంపరామ్ చాలా బాగుంది.. ఆచార్య డా. కొలకలూరి ఇనాక్ గారి గురించి చాలా శ్రద్ధగా ప్రతిభావంతంగా…