ఇటీవల పరమపదించిన సుప్రసిద్ధ రచయిత శ్రీ ఆనందరావు పట్నాయక్ గారికి నివాళి అందిస్తున్నారు ఎన్.కె.బాబు. Read more
"తెలుగు సాహిత్యం: తొలి యౌగికకావ్యం 'నేను'" పేరిట యోగాలయ రీసెర్చ్ సెంటర్, సికింద్రాబాద్ నిర్వహణలో 'సప్తపథ సమాలోచన సదస్సు' గురించి ప్రకటన. Read more
ది 20 సెప్టెంబరు 2020 న అక్కినేని నాగేశ్వరరావు గారి జయంతి సందర్భంగా, వారితో తమకున్న స్నేహాన్ని గుర్తు చేసుకుంటున్నారు ఏ. పద్మనాభం. Read more
ప్రయాణీకుల రక్షణ కోసం అసమాన త్యాగం చేసిన వీరవనిత నీరజా భానోట్ పై ప్రత్యేక రచనని అందిస్తున్నారు పుట్టి నాగలక్ష్మి. Read more
"ప్రపంచీకరణ ప్రభావం సమాజం మీద, ప్రజా జీవనం మీద ఎలా వుందో ఆధునిక కవులు విశ్లేషిస్తున్నారు. అలాంటి కవిత్వాన్ని పరిశీలిద్దాం" అంటున్నారు డా. సిహెచ్. సుశీల ఈ రచనలో. Read more
తోలుబొమ్మలాటలో ఎక్కువగా రామాయణ ఘట్టాలనే ఎందుకు ప్రదర్శిస్తుంటారో ఈ చిన్న వ్యాసంలో వివరిస్తున్నారు డా. బెల్లంకొండ నాగేశ్వరరావు. Read more
"ప్రపంచీకరణ ప్రభావం సమాజం మీద, ప్రజా జీవనం మీద ఎలా వుందో ఆధునిక కవులు విశ్లేషిస్తున్నారు. అలాంటి కవిత్వాన్ని పరిశీలిద్దాం" అంటున్నారు డా. సిహెచ్. సుశీల ఈ రచనలో. Read more
"ప్రపంచీకరణ ప్రభావం సమాజం మీద, ప్రజా జీవనం మీద ఎలా వుందో ఆధునిక కవులు విశ్లేషిస్తున్నారు. అలాంటి కవిత్వాన్ని పరిశీలిద్దాం" అంటున్నారు డా. సిహెచ్. సుశీల ఈ రచనలో. Read more
31-8-2020 నాటికి మరియా మాంటిస్సోరికి 150 సంవత్సరములు నిండిన సందర్భంగా ఈ వ్యాసం అందిస్తున్నారు పుట్టి నాగలక్ష్మి. Read more
ఇటీవల పరమపదించిన జర్నలిస్ట్, తెలుగు భాషా ఉద్యమకారుడు శ్రీ పట్నాయకుని వెంకటేశ్వరరావుకి నివాళిగా ఈ వ్యాసం అందిస్తున్నారు ఆనందరావు పట్నాయక్. Read more
ఇది సుబ్బలక్ష్మిగారి వ్యాఖ్య: *కొలకలూరి వారిపై వ్రాసిన వ్యాసం ఆద్యంతం చదివేశా. గొప్పవారి జీవితములు చాలా వరకు ఒకే బాటలో సాగిపోవటము గమనిoచవచ్చు. అప్పటి ప్రకాశం పంతులు…