సంచికలో తాజాగా

Related Articles

1 Comments

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    “కన్యాశుల్కం” నాటకం గురించి తక్కువగానే చెప్పినట్లు అనిపించింది ఈ వ్యాసంలో…కవులు సంస్కృత నాటకాలు ఎక్కువగా రచించే ఆరోజుల్లో గురజాడ వారు వ్యావహారిక భాషలో సమకాలీన రాజకీయాల గురించి “కన్యాశుల్కం” రాయటం సంచలనం కలిగించింది. ఈ నాటకం మొదటగా 1897 లో రాసారు. తర్వాత కొన్ని మార్పులు చేర్పులతో తిరిగి 1909 లో రాసారు. సాహితీ వేత్తలు కన్యాశుల్కం నాటకం రచనా కాలాన్ని 1909 నుంచే లెక్కిస్తారు…సమకాలీన రాజకీయాల గురించే కాదు, బాల్య వివాహాలు, వితంతువుల వ్యధ, అప్పటి కట్టుబాట్లు, వేశ్యలతో సంసారుల చాటుమాటు సరసాలు, కోర్టుల కెక్కటం ఇలా అనేక విషయాలు చెప్పారు ఆయా పాత్రల ద్వారా…..ఈ వ్యాస రచయిత పూర్ణచందు గారి వ్యాసాలు చాలా బాగుంటున్నాయి. విద్యార్థులకు మార్గ దర్శకంగా ఉన్నాయి.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!