సంశప్తకులు ఎంతమంది అనేది కవిత్రయం చెప్పరు . సంశప్తక సైన్యం అనే చెబుతారు తెలుగు భారతంలో...అసలు సంశప్తకులు అంటే ఎవరు? అని సందేహం వస్తుంది ఈ వ్యాసం…
"కన్యాశుల్కం" నాటకం గురించి తక్కువగానే చెప్పినట్లు అనిపించింది ఈ వ్యాసంలో...కవులు సంస్కృత నాటకాలు ఎక్కువగా రచించే ఆరోజుల్లో గురజాడ వారు వ్యావహారిక భాషలో సమకాలీన రాజకీయాల గురించి…
ఇది సుశీలమ్మ గారి వ్యాఖ్య: *పాటలు మళ్లీ చూసాను. జల్లంత.. ఎప్పుడూ అద్భుతమే. ఐశ్వర్య ఉన్నంత మాత్రాన అద్భుతం అయిపోదు. నాని పాట ఎప్పుడూ ఆకర్షణీయంగా లేదు.*