సంచికలో తాజాగా

పాలెపు బుచ్చిరాజు Articles 1

పాలెపు బుచ్చిరాజు - భారత దేశపు పెట్రోలియం అన్వేషణ సంస్థ ఓ. ఎస్. జి. సి. లో సైంటిస్టుగా పదవీ విరమణ చేశారు. వయసు 81 సం.లు. స్వస్థలం గునుపూడి, విశాఖపట్నం జిల్లా, ఉద్యోగ రీత్యా బరోడాలో (గుజరాత్) చాలా కాలం ఉండడంవల్ల బరోడాలో స్థిర పడ్డారు. గత నలభై సంవత్సరాలుగా రచనలు చేస్తున్నారు. కథలు, వ్యాసాలూ, అనువాద కథలు (గుజరాతీ, ఆంగ్లం) కలిపి రెండు వందలకు పైనే ఉంటాయి. వీరి కథల మీద ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ఒక విద్యార్ధిని పి. హెచ్. డి. కి సిద్ధాంత వ్యాసం సమర్పించింది. రాష్ట్రేతరాంధ్ర రచయితగా తెలుగు విశ్వవిద్యాలయం, అహమ్మదాబాదు ఆంధ్ర సభ సన్మానించారు.

All rights reserved - Sanchika®

error: Content is protected !!