ఆర్. సి. కృష్ణస్వామి రాజు గారు రచించిన యద్భావం తద్భవతి (ఆధ్యాత్మిక కథలు) పుస్తకావిష్కరణ సభకు ఆహ్వానం.
తేదీ: 11/05/2025 (ఆదివారం) సమయం: సాయంత్రం 5 గంటలకు
వేదిక:
రామకృష్ణ మిషన్ ఆశ్రమం, రామకృష్ణ మార్గ్, వినాయక నగర్, తిరుపతి
~
అధ్యక్షులు:
స్వామి సుకృతానందజీ,
సెక్రటరీ, రామకృష్ణ మిషన్ ఆశ్రమం, తిరుపతి
ఆత్మీయ అతిథి:
ఆచార్య రాణి సదాశివ మూర్తి
ఉపకులపతి, శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం
పుస్తక ఆవిష్కర్త:
డాక్టర్ మేడసాని మోహన్
సరస్వతీ పుత్ర, పంచ సహస్రావధాని,
స్పెషల్ ఆఫీసర్, అన్నమాచార్య ప్రాజెక్ట్, తి.తి.దే.
తొలి ప్రతి స్వీకర్త:
శ్రీ కె.ఎ.ముని సురేష్ పిళ్లె,
సీనియర్ జర్నలిస్ట్, రచయిత, శ్రీకాళహస్తి
పుస్తక సమీక్ష:
శ్రీ గరికపాటి రమేష్ బాబు,
ప్రవచనకర్త, తిరుపతి.
సభా నిర్వహణ:
శ్రీ ఏ. మల్లేశ్వర రావు,
విశ్రాంత సంచాలకులు, ఆకాశవాణి.
~
సాహితీప్రియులకు సాదర ఆహ్వానం.