Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తీరం చేరిన నావ – సరికొత్త ధారావాహిక – త్వరలో – ప్రకటన

హైదరాబాద్ నగరం గురించి శ్రీ పరవస్తు లోకేశ్వర్ గారి నవలాత్రయంలో చివరిది ‘తీరం చేరిన నావ’ త్వరలో సంచికలో ధారావాహికంగా ప్రచురితమవనుంది.

ముందుగా   ‘సలాం హైదరాబాద్’

ఆ తరువాత ‘కల్లోల కలల కాలం’

ఇప్పుడు‘తీరం చేరిన నావ’

ప్రఖ్యాత పర్యాటక రచయిత, నవలా రచయిత పరవస్తు లోకేశ్వర్ రచిస్తున్న హైదెరాబద్ చరిత్ర ఆధారిత నవలా పరంపరలో చివరి భాగం.~

‘తీరం చేరిన నావ’

1990  నుండి 2014లో ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర సాధన వరకూ హైదరాబాద్ చరిత్రను నవలా రూపంలో ప్రదర్శించే అపురూపమయిన నవల…

‘తీరం చేరిన నావ’

వచ్చే వారం నుంచి సంచికలో ధారావాహికగా..

చదవండి.. చదివించండి..

Exit mobile version