"శిశిరం నీపై చేసిన సమరంలో సర్వం కోల్పోయిన తరుణంలో చింతకు నీవీయ లేదు స్వాగతం చెంతకు రానీయ లేదు దురాగతం" అంటూ తన మిత్రుని గురించి చెప్తున్నారు పుప్పాల జగన్మోహన్రావు ఈ కవితలో. Read more
"శరణని ఎవ్వని చరణము తాకను నాలో శక్తులతోనే తలబడతా" అంటున్నారు పుప్పాల జగన్మోహన్రావు ఈ కవితలో. Read more
"అజ్ఞాన తిమిర సంహరణమ్ము గావించు / భాసంత భాస్కర ప్రభల తోడ / వరలు మహోన్నత వాసంత విభవమ్ము / చిత్రిత చిత్రాతి చిత్రముగను" అంటూ వసంతాగమనాన్ని సీసమాలికగా అందిస్తున్నారు పుప్పాల జగన్మోహన్రావు. Read more
ఇది వడ్లమాని రాధాకృష్ణ గారి స్పందన: *ఆనంద్ బక్షి జీవిత విశేషాలు, జీవన శైలి, ఆయన, మరీ చిన్న వయసులోనే కోల్పోయిన తల్లి కై అతను పడిన…