
ప్రముఖ గుజరాతీ కవి, విమర్శకుడు డా. వినోద్ జోషి 2018 గుజరాతీ భాషలో రచించిన పద్య కావ్యం ‘సైరంధ్రి’. ఈ కావ్యానికి గుజరాతీ సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఆయనే ఈ కావ్యాన్ని హిందీలోకి అనువదించారు.
హిందీ అనువాదం ఆధారంగా శ్రీమతి డా. సి. భవానీదేవి గారు తెలుగులోకి అనువదించారు.
ఈ కావ్యం వచ్చే వారం నుంచి సంచికలో ధారావాహికగా ప్రచురితం కానున్నది.
***
చదవండి, చదివించండి
‘సైరంధ్రి’ అనువాద పద్యకావ్యం
