ఇది సురేఖ పులి గారి స్పందన: *చాలా హాయిగా ఉంది. నేను ఘంటసాల పద్యాలు, పాటలు (esp పౌరాణిక చిత్రాలు) రెగ్యులర్గా వింటాను. Baiju bawra చూశాను…
కవితా సంపుటిని సమీక్షించే ముందు "కవిత్వం స్మృతుల ఉద్యానవనం, ప్రతి కవితా ఒక కుసుమం" అని వర్ణించటం హృద్యమంగా ఉన్నది. గత జ్ఞాపకాలు ఎప్పుడూ మనసులో రేగే…
జైనులాబిదీన్ వృద్దాప్యంలో నిస్సహాయత, వంటరి తనం, మానసిక పరిస్థితి కళ్ళకు కట్టినట్లు తెలియజేశారు. ఎంతటి వారైనా ముదిమి కి బానిసలే! అనాలోచితంగా పరధర్మాన్ని అనుకరించటం కూడా గర్హనీయం…
"శివశంకరీ...." పాటను గుర్తు చేయటం, ఆ పాటను వివరించటం సంతోషం....వాస్తవానికి ఇది బృంద గీతం (అయిదుగురు యన్.టి.ఆర్. లు ఉంటారు కదా, మిగిలిన నలుగురు చివరలో గళం…