జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్, తిరుపతి వారి ఆధ్వర్యంలో శ్రీ ఆర్.సి. కృష్ణస్వామి రాజు గారి ‘మీది తెనాలి – మాది తెనాలి’ కథా సంపుటి ఆవిష్కరణ సభకి ఆహ్వానం.
తేదీ, సమయం: 16-02-2025 ఆదివారం సాయంత్రం 4.00 గంటలకు
వేదిక: ఛాంబర్ ఆఫ్ కామర్స్, హథీరాంజీ కాలనీ, తిరుపతి
~
పుస్తక ఆవిష్కర్త:
ఆచార్య జంపాల వెంకట రమణ ఉపకులపతి, శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం, తిరుపతి
విశిష్ట అతిథి:
శ్రీ పి. రాము, ఎడిటర్, హాస్యానందం మాసపత్రిక, మంగళగిరి
ఆత్మీయ అతిథి:
ఆచార్య మూలె విజయలక్ష్మి, భాషావేత్త, తిరుపతి.
సమీక్షకులు:
డా॥ చింతకుంట శివారెడ్డి, సహాయ పరిశోధకులు, సి పి బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం, కడప
~
సాహితీప్రియులకు సాదర ఆహ్వానం.