Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

‘జీవన సౌరభాలు’ పుస్తకావిష్కరణ సభ – ప్రెస్ నోట్

15 జూన్ 2025 న విజయవాడలో కృష్ణాజిల్లా రచయితల సంఘం సౌజన్యంలో, డా. ఓలేటి ఉమా సరస్వతి పద్య కవితా సంపుటి ‘జీవన సౌరభాలు’ను ఆవిష్కరిస్తున్న అవనిగడ్డ శాసన సభ్యులు మండలి బుద్ధప్రసాద్.

చిత్రంలో ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి చలపాక ప్రకాష్, సి.హెచ్. సీతారాం, బత్తినపాటి షణ్ముఖన్, ఓలేటి వెంకట రమణ, డా.ఓలేటి ఉమా సరస్వతి, డా.జి.వి. పూర్ణచంద్, డా. గుమ్మా సాంబశివరావు వున్నారు.

– చలపాక ప్రకాష్

Exit mobile version