గోవిందరాజు సీతాదేవి సాహితీ వేదిక శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆధ్వర్యంలో తేదీ: 10.5.2025, శనివారం ఉదయం 9 గంటలకు గోవిందరాజు సీతాదేవి జాతీయస్థాయి సాహితీ పురస్కారం 2024 పురస్కార ప్రదానోత్సవ సభ – నెల్లూరు లోని మాగుంట లేఅవుట్ లోని డాక్టర్ ఎస్ఆర్కే విశ్వసాయి స్కూలు (ఏసీ హాలు) నందు జరుగును.
సభాధ్యక్షత:
శ్రీమతి గోవిందరాజు సుభద్రా దేవి
ముఖ్యఅతిథి:
శ్రీ అద్దేపల్లి ప్రభు, ప్రముఖ కవి, కథకులు, కాకినాడ
అతిథులు:
- డాక్టర్ సుంకర గోపాల్, ప్రముఖ కవి, తాడేపల్లిగూడెం
- శ్రీ పెళ్లూరు సునీల్, ప్రముఖ కవి, కోట
- శ్రీమతి గాయత్రి, ప్రముఖ రచయిత్రి, నెల్లూరు
పురస్కార గ్రహీతలు:
- నవల: శ్రీ ఆర్.సి. కృష్ణస్వామి రాజు గారి ‘మేకలబండ’, తిరుపతి
- కథాసంపుటి : శ్రీ కె.ఎ.మునిసురేష్ పిళ్లె గారి ‘గారడీవాడు’, శ్రీకాళహస్తి/హైదరాబాదు
ముగ్గురు విజేతలకు నగదు బహుమతులు
విందు: మధ్యాహ్నం 1 గంటకు (సభ వద్దనే)
సాహిత్యాభిమానులు తప్పకుండా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరు.
ఇట్లు..
గోవిందరాజు సుభద్రా దేవి
గోవిందరాజు సీతాదేవి సాహితీ వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు, నెల్లూరు 98486 27158