Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

గోవిందరాజు సీతాదేవి సాహితీ పురస్కారం 2024 ప్రదాన సభకు ఆహ్వానం

గోవిందరాజు సీతాదేవి సాహితీ వేదిక శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆధ్వర్యంలో తేదీ: 10.5.2025, శనివారం ఉదయం 9 గంటలకు గోవిందరాజు సీతాదేవి జాతీయస్థాయి సాహితీ పురస్కారం 2024 పురస్కార ప్రదానోత్సవ సభ – నెల్లూరు లోని మాగుంట లేఅవుట్ లోని డాక్టర్ ఎస్ఆర్కే విశ్వసాయి స్కూలు (ఏసీ హాలు) నందు జరుగును.

సభాధ్యక్షత:

శ్రీమతి గోవిందరాజు సుభద్రా దేవి

ముఖ్యఅతిథి:

శ్రీ అద్దేపల్లి ప్రభు, ప్రముఖ కవి, కథకులు, కాకినాడ

అతిథులు:

పురస్కార గ్రహీతలు:

ముగ్గురు విజేతలకు నగదు బహుమతులు

విందు: మధ్యాహ్నం 1 గంటకు (సభ వద్దనే)

సాహిత్యాభిమానులు తప్పకుండా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరు.

ఇట్లు..

గోవిందరాజు సుభద్రా దేవి

గోవిందరాజు సీతాదేవి సాహితీ వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు, నెల్లూరు 98486 27158

Exit mobile version