Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

‘గాండ్ల మిట్ట’ కథల సంపుటి పుస్తక ఆవిష్కరణ సభ – ప్రెస్ నోట్

చెన్నై లోని పెరంబూరు వసంత మాలిగైలో 20/08/2022 న జనని సాంఘిక సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో తిరుపతి రచయిత ఆర్ సి కృష్ణ స్వామి రాజు రచించిన ‘గాండ్ల మిట్ట’ కథల సంపుటి పుస్తక ఆవిష్కరణ జరిగింది.

ఈ కార్యక్రమంలో సమీక్షకురాలు  డాక్టర్ ఎన్.ఎలిజెబెత్ జయకుమారి, రచయిత పాణ్యం దత్త శర్మ, పారిశ్రామిక వేత్త కె.అనిల్ కుమార్ రెడ్డి, బాల సాహితీవేత్త  ఓట్ర ప్రకాష్ రావు, సాహితీ ప్రియులు తమ్మినేని బాబు, గుడిమెట్ల చెన్నయ్య, ఎన్.వసుంధరా దేవి, తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version