సంచికలో తాజాగా

Related Articles

1 Comments

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    “ఎనభై లో ఇరవై” కథాసంపుటి లో కథలను విహంగ వీక్షణం చేశారు సమీక్షకుడు. ఇవి చదువుతుంటే ఆ కథలన్నీ ఒకసారి చదివితే బాగుండు అనిపిస్తుంది. అసెంబ్లీ లో తారాబలం కథలో నిజమైన వ్యక్తులను ఉద్దేశించి రాసినా, ఆయా వ్యక్తులు చదివి నవ్వుకునే వారు తప్ప సీరియస్ అయ్యేవారు కాదు. భానుమతి గారూ నిర్మాత చక్రపాణి గురించి “రంభా చక్రపాణీయం”అనే కథ రాసారు. అయినా ఇద్దరూ పరస్పరం గౌరవించుకునే వారు.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!