సంచికలో తాజాగా

డా. రాయదుర్గం విజయలక్ష్మి Articles 1

వృత్తిరీత్యా తెలుగు లెక్చరర్ అయిన డా. రాయదుర్గం విజయలక్ష్మి గారు ఉద్యోగ విరమణ అనంతరం చెన్నైలో స్థిరపడ్డారు. బౌద్ధం మీద పరిశోధన చేసి మద్రాస్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పొందారు. 'ఆధునికాంధ్ర కవిత్వంపై బౌద్ధమత ప్రభావం' అనే పుస్తకం వెలువరించారు. విజయలక్ష్మి గారి రేడియో ప్రసంగాలను 'పొరుగు తెలుగు బతుకులు' పేరుతో క్రిష్ణగిరి రచయితల సంఘం వారు ప్రచురించారు. చెన్నపురి రచయితల సంఘం వారు ప్రచురించిన 'మదరాసు బతుకులు' కథల పుస్తకానికి విజయలక్ష్మి గారు సహ-సంపాదకత్వం వహించారు. వివిధ పత్రికలలో అనేక సాహిత్య విమర్శ వ్యాసాలు ప్రచురితమయ్యాయి.

All rights reserved - Sanchika®

error: Content is protected !!