భీష్ముడు అంపశయ్య మీద ఉన్నప్పుడు, "ఆ మహానుభావుడి రాజనీతిజ్ఞత, మేధస్సు, ప్రజ్ఞ ఆయనతోనే అంతరించి పోకూడదు. వెళ్ళి రాజధర్మాలు తెలుసుకునిరా!" అని ధర్మరాజుని పంపిస్తాడు శ్రీకృష్ణుడు..అలాగే నని…
ఇది శ్రీమతి షేక్ కాశింబి గారి వ్యాఖ్య: *అద్భుతంగా సాగింది ఈ వారం రచన.. సాహిత్యనికి.. ముఖ్యంగా ఆధ్యాత్మిక సాహిత్యనికి స్వర్ణ కాలంగా సాగాయి గ్రంథాల రచనలు..…
ఇది నలిమెల భాస్కర్ గారి వ్యాఖ్య: *ఎంతో ఆసక్తికరమైనవి నీలమత పురాణం, శ్రీవర తరంగిణులు. అనేక ధన్యవాదాలు.*