సంచికలో తాజాగా

పి. నిర్మల రాజు Articles 2

పి. నిర్మల రాజుగా ప్రసిద్ధులైన శ్రీ పొలమరశెట్టి నిర్మల రాజు ఆంధ్ర ప్రదేశ్ లోని విశాఖపట్టణంకి చెందినవారు. ఎం.ఎ., ఎం.ఈడి. చేసి, ఆంధ్ర ప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థలో ఆంగ్ల అధ్యాపకులుగా పని చేసి రిటైరయ్యారు. ప్రవృత్తిరీత్యా రచయిత. వీరివి కథలు, వ్యాసాలు, బృందగానాలు, కవితలు పలు పత్రికలలో ప్రచురితమయ్యాయి. అమృతమయి (1998), మిలీనియం సోయగాలు (కవితా సంపుటి, 2000) అనే పుస్తకాలను ప్రచురించారు. పలు నాటకాలు వ్రాసారు. పలు సాహితీ బృందాలలో సభ్యులు.

All rights reserved - Sanchika®

error: Content is protected !!