సంచికలో తాజాగా

ఎస్. ముంతాజ్ బేగం Articles 1

షేక్ ముంతాజ్ బేగం గారు ప్రకాశం జిల్లా, గిద్దలూరులో జన్మించారు. విద్యార్హతలు: MA. Bed. సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయురాలిగా ప్రస్తుతం ఏలూరులో పనిచేస్తున్నారు. కథలు, కవితలు వ్రాయడం ప్రవృతి. ఇంత వరకు 400 వరకు కవితలు వ్రాశారు. వీరి కవితలు చాలా పత్రికల్లో ప్రచురితమైనాయి. అనేక సమూహముల నుండి వీరి కవితలు ఉత్తమ కవితలుగా ఎన్నికైనాయి. తెలుగు అంటే చాలా అభిమానం. వీరి అభిమాన కవి శ్రీశ్రీ.

All rights reserved - Sanchika™

error: Content is protected !!