సంచికలో తాజాగా

డి. నాగజ్యోతి శేఖర్ Articles 1

మురమళ్ళ వాస్తవ్యులైన దొండపాటి నాగజ్యోతి శేఖర్ వృత్తి రీత్యా ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలు. కథలు, కవితలు వ్రాయడం వీరి ప్రవృత్తి. కథలు, కవితలు వివిధ పత్రికలలో ప్రచురితమయ్యాయి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి ప్రసారమయ్యాయి. పలు అంతర్జాతీయ పోటీలలో పాల్గొని బహుమతులు గెలుచుకున్నారు. 'రెప్పవాల్చని స్వప్నం' (2021) అనే తొలి కవితా సంపుటికి సిరికోన అకాడెమీ వారి శ్రీమతి జింకా రుక్మిణమ్మ స్మారక పురస్కారం, 2023 పొందారు.

All rights reserved - Sanchika™

error: Content is protected !!